నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్
అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.సోమవారం శ్రీ అక్కన్న మాదన్న ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు.భారీ జనసందోహం మధ్య,హరిబౌలి (అక్కన్న మాదన్న ఆలయం) నుండి ఏనుగు (అంబారి) ఊరేగింపు...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...