ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు
మాజీ క్రికెటర్ శ్రీవాత్సవ్ గోస్వామి
పాకిస్థాన్ చర్యలపై మండిపాటు
జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాద చర్యపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేసింది. పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ శ్రీవాత్సవ్ గోస్వామి పాకిస్థాన్ చర్యలపై మండిపడ్డాడు. ఇక పాకిస్థాన్తో...
ఈసారి ఐపీఎల్మాచ్ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్ కుక్క కూడా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....
ఈజీ మని కోసం బెట్టింగ్లను ఆశయ్రిస్తున్న యువత
ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్లు
ఫేస్ బుక్ వేధికగా భారీ ప్రమోషన్లు
షేర్ మార్కెట్ పేరుతో భారీగా ప్రమోషన్లు
టెలిగ్రామ్ వేధికగా విచ్చలవిడిగా గ్రూప్లు
అప్పుల పాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు
అవమానాలు భరించలేక ఆత్మహత్యలు
ఎంత నిఘా పెట్టిన కొత్త దారుల్లో సాగుతన్న బెట్టింగ్లు
రోజు కష్టపడి పనిచేసినంత డబ్బు మీరు ఒకే గంటలో...
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కు అనుమతి
ఆరు జట్లు పాల్గొనే అవకాశం
జట్ల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం
లాస్ ఏంజిలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే చివరి సారిగా 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే, దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్...
లక్నోపై ఒక వికెట్ తేడాతో ఢిల్లీ విజయం
మార్ష్ కళ్లు చెదిరే బ్యాటింగ్
నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...
జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు
పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్ కిషన్ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్ మెగా...
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసీస్ ప్లేయర్గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఉస్మాన్ ఖవాజా 290 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తన కెరీర్లో ఉస్మాన్ ఖవాజాకు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. 147...
క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ విచిత్రమైన విధంగా రనౌట్ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్ అవుతారా?’, ‘బ్యాడ్లక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్- సౌతాఫ్రికా అండర్- 19...
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి...
భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జరిమానా ఎదుర్కున్నాడు. ఆడిలైడ్ టెస్టులో భాగంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్,ట్రావిస్ హెడ్ను ఔట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఐసీసీ సిరాజ్కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది.