Monday, August 11, 2025
spot_img

cyber

భద్రత డొల్లతనాన్ని ఎత్తి చూపుతున్న సైబర్ ముప్పు

భారతదేశంలో సైబర్ ముప్పు ఒక కీలకమైన దశకు చేరుకుంది, సైబర్ దాడులు, మాల్వేర్ బెదిరింపులు గతంలో కంటే తరచుగా, సంక్లిష్టంగా నష్టపరిచే విధంగా ఉన్నాయి. కొత్త టెలిమెట్రీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 8.44 మిలియన్ల ఎండ్‌పాయింట్ ఇన్‌స్టాలేషన్‌ల నుండి సేకరించిన డేటా దేశంలో ఆశ్చర్యకరంగా 369.01 మిలియన్ల విభిన్న మాల్వేర్ గుర్తింపులను చూసింది....

దేశవ్యాప్తంగా సైబర్ అవగాహన డ్రైవ్‌

ప్రారంభించిన ఫెడెక్స్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ 200,000 మంది ప్రజలకు సాధికారత కల్పించడడం లక్ష్యం విద్య, నైపుణ్యాభివృద్ధిలో ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ అయిన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ (ఫెడ్‌ఎక్స్) సహకారంతో, డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా, బాధ్యతాయుతంగా నావిగేట్ చేయడానికి యువతకు, సమూహాలకు జ్ఞానాన్ని సమకూర్చడం...

రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు

ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూ*డ్‌ వీడియో కాల్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌.. పోలీసులకు ఫిర్యాదు రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్‌ చేసి న్యూడ్‌ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్‌ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివరాల...

25 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్..!

ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరిని.. సిబిఐ అధికారిని అంటూ మరొకరిని ట్రాప్ చేసి 25లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్…! Black stone & white roads పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో నగరానికి చెందిన యువకుడి నీ ఆడ్ చేసి..షేర్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసి అన్ లైన్ ట్రేడింగ్ చేయాలని,...
- Advertisement -spot_img

Latest News

బోడుప్పల్ మున్సిపల్ ను… అమ్మేస్తారా..?

అనుమతులు లేకుండా అక్ర‌మ‌నిర్మాణాలు యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్ట‌డాలు ప్రభుత్వ ఆదాయానికి గండీకొడ‌తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌ క‌మీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్‌, చైన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS