తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వరంగల్లోని గిర్మాజీపేటలో దాడులు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పశువుల మందుల అమ్మకాలను ఛేదించారు. రూ.2.5 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం (మే 27న) ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లోనూ తనిఖీలు చేపట్టారు....
అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు
జంట నగరాల పరిధిలోని 20 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ మెడికల్ షాపు లైసెన్స్ పూర్తిగా రద్దు
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం
బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మెడికల్ షాప్స్
రిజిస్టర్ వ్యక్తి లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ
అనారోగ్యం, మరణానికి కారణమయ్యే మెడిసిన్ ను అమ్ముతుండడంపై సీరియస్
తెలంగాణలో...
అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్
సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ
మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్
రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైసలకు విక్రయం
50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ దగా
కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైసలకు తగ్గించిన సంస్థ
అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్
చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...