గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు
ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్
డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు
ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి
అప్పటి సూపరిండెంట్ నాగమణిపై బదిలీ వేటు
నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి
అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు
'వైద్యో...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...