Tuesday, June 3, 2025
spot_img

development

సమస్యలకు కేరాఫ్ శామీర్ పేట్

కనుచూపు మేర కానరాని అభివృద్ధి.. పారిశుధ్యం అస్తవ్యస్తం రోడ్డు పై చెరువును తలపిస్తున్న మిషన్ భగీరథ వృధా నీరు కమిషనర్ సారు బిజీ బిజీ.. అధికారుల పర్యవేక్షణ కరువు.. శామీర్ పేట్ గ్రామాన్ని నూతన మున్సిపాలిటీ గా ఏర్పాటు చేయడంతో గ్రామంలో అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశ పడిన గ్రామస్తులకు ఆడిఆశే మిగిలింది. శామీర్...

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.....

ఎవరికోసం.. ఈ విస్తరణ

పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు.. పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్‌ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన.. అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు పంచాయతీ ఆదాయానికి భారీగా గండి.. సింగూర్‌ ప్రాజెక్ట్‌ వ్యాపారుల పరిస్థితి దయనీయం రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్‌ ప్రాజెక్టును పర్యాటక...
- Advertisement -spot_img

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS