కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా లోపించిన పారిశుధ్యం
ఇలా ఉంటే విషజ్వరాలు రావా…?
స్పంధించని అధికారులు..
అసలే వర్షాలు దీనికి తోడు లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో జలమయం అవుతున్నాయి. రోడ్లపై పడిన గుంటల్లో వర్షపు నీరు చేసి దోమలకు ఆలవాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి శూన్యం
ఓటేసిన పాపానికి మినీ ఇండియాకి ప్రజలకు తిప్పలు
మల్కాజ్గిరి మారుతీ నగర్ రహదారి కుప్పకూలిన స్థితి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన… ప్రజలకు కష్టాలే !
"ఓటేసిన పాపానికి తప్పవా తిప్పలు?" అని మారుతీ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ దాకా ప్రయాణించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి...
మన దేశం, రాష్ట్రం ఏదైనా సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పార్టీ(నాయకుల)ల మధ్య ఆధిపత్య కొట్లాట కాదు. రాజకీయాల్లో పారదర్శకత, నైతికత అవసరం. సామాజిక, ఆర్థిక న్యాయం ప్రతి వర్గానికి అందాలె. ఎన్నికల ముందు యువత, రైతుల, మహిళ.. ఇలా ఓటున్న అన్ని వర్గాలను దేవుళ్లు అంటారు. ఎన్నికల్లో ఓట్లుగా వాడుకుంటారు. పార్టీలు ఏవైనా, నాయకులు...
కనుచూపు మేర కానరాని అభివృద్ధి.. పారిశుధ్యం అస్తవ్యస్తం
రోడ్డు పై చెరువును తలపిస్తున్న మిషన్ భగీరథ వృధా నీరు
కమిషనర్ సారు బిజీ బిజీ.. అధికారుల పర్యవేక్షణ కరువు..
శామీర్ పేట్ గ్రామాన్ని నూతన మున్సిపాలిటీ గా ఏర్పాటు చేయడంతో గ్రామంలో అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశ పడిన గ్రామస్తులకు ఆడిఆశే మిగిలింది. శామీర్...
రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.....
పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు..
పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన..
అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు
పంచాయతీ ఆదాయానికి భారీగా గండి..
సింగూర్ ప్రాజెక్ట్ వ్యాపారుల పరిస్థితి దయనీయం
రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టును పర్యాటక...
ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేసులో సోదాలు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు....