గతంలో ధరణిలో అనేక మోసాలు
లోపాలు సరిదిద్ది పారదర్శక చట్టం తెచ్చాం
భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి
ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతులకు భద్రత కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి అన్నారు. ధరణిలో...
ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...
ధరణిని రేవంత్ బంగాళాఖాతంలో కలిపేస్తాడా..?
ఈనెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం..
శిల్పకళా వేధిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్..
ధరణి దరిద్రం తీరనుందా..? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా..?
రైతుల ఇక్కట్లకు ఇక్కనైనా విముక్తి లభిస్తుందా..?
ఇప్పటికీ నిషేధిత జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాల..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల కడగండ్లు తీరుస్తుందని అందరూ భావించారు.. మనం ఒకటి...
జూన్ 1.. గ్లోబల్ పేరెంట్స్ డే (ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం) సందర్భంగా..
మాతృదేవోభవ, పితృదేవోభవ అంటున్నది హిందూ సమాజం. అమ్మ లేనిదే జన్మ లేదు. నాన్న లేనిదే...