ధోనీ పై బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ధోనీ కూడా సాధారణ మనిషే,అప్పుడప్పుడు తన సంయమానాన్ని కోల్పోతాడు..కానీ ఫీల్డ్ లో తన ఆగ్రహాన్ని చూపించడం చాలా అరుదు..కోపం ప్రదర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదనేది ధోనీ భావన అని చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...