తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను తొలిసారిగా ప్రకటించింది. రాష్ట్రంలో 14 ఏళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ చలనచిత్ర పురస్కారాలను అందించబోతున్నారు. ఆ వివరాలను అవార్డుల జ్యూరీ ఛైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది....
వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్
చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్
ఈ నెల 21 నుండి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. బుదవారం ఎఫ్డిసి...
డాక్యుమెంట్స్, బ్యాంకు వివరాలతో కార్యాలయానికి..
ఇటీవలే దిల్రాజ్ నివాసంలో ఐటీ తనిఖీలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు(Dil Raju) మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు...
18 ఏళ్ల తరువాత తమ సంస్థపై దాడులు
దాడులపై అబద్ధపు ప్రచారాలు మాత్రం చేయకండి
కార్యాలయాల్లో రూ.20లక్షల లోపే నగదు : దిల్రాజ్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(DIL RAJU) నివాసంలో, ఆఫీసుల్లో నాలుగు రోజుల పాటు ఐటీ రెయిడ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై నిర్మాత దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. వ్యాపారాలు...
కమాండ్ కంట్రోల్ వేదికగా సమావేశం
చిరంజీవి తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy))తో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశానికి అపాయింట్మెంట్ ఖరారు అయింది. గురువారం ఉదయం 10.00 గంటలకు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం
అమెరికాలోని డల్లాస్లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....