ఆరెగూడెం గ్రామ రైతుల నిరసన
నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలి
15ఏళ్లుగా కాలుష్యంతో చచ్చిపోతున్నాం
దివిస్ విషతుల్యంతో దెబ్బతింటున్న వ్యవసాయం
గీత కార్మికుల వృత్తి ఆగమాగం.. రోడ్డున పడ్డ కుటుంబాలు
కంపెనీకి తొత్తులుగా మారిన కాలుష్య నియంత్రణ అధికారులు
ఫార్మా కంపెనీ కాలుష్యంపై సుప్రీం కోర్టుకు రైతులు
దివిస్ ఫార్మా కంపెనీతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరెగూడెం పరిసర ప్రాంతం రైతులు సుప్రీం...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...