డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వరకు వసూలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 83 మంది వద్ద లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పర్సనల్ అసిస్టెంట్ హరిబాబును జీడిమెట్ల పోలీసులు రిమాండ్కు తరలించారు. డబుల్ బెడ్...
గాగిల్లాపూర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు…
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా…
రెవెన్యూ అధికారుల తీరుతో హారతి కర్పూరంలాకరిగిపోతున్న ప్రభుత్వ భూమి…
భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపైవిజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్…
వివిధ రకాల దాహాలుంటాయి..దప్పికతో అలమటించిపోతున్న వారికి ఒక్క గ్లాసు మంచినీళ్లు ఇచ్చామంటే అమృతంలా భావించిసేవిస్తారు.. మంచి దీవెనెలు అందిస్తారు.. కానీ ఇప్పుడు మనం...