Wednesday, July 2, 2025
spot_img

education

అవి వద్దు.. ఇవి ముద్దు..

బడులు వానాకాలం ప్రారంభం.. విద్య వైద్యం వ్యాపారుల కబంధ హస్తాల్లో.. పాలకుల ఉదాసీనతలో ఉచిత విద్య, వైద్యం. ఆర్థికంగా నలిగిపోతున్నా ప్రశ్నించలేని ప్రజలు.. రాజ్యాంగం చెప్పింది పాలకులు చేయరా? అనుత్పాదక రంగాల్లో ఉచితాల వల విసిరి అధికారానికి వస్తారు. ప్రజలు అధికారాన్ని ఇస్తారు. విద్య, వైద్యంలో వ్యాపార దోపిడి గ్రహించనంత కాలం ఇంతే. ప్రభుత్వాధీనంలోకి...

అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనకు మళ్లీ వెలుగులు

ఎస్సీల ఆదాయం పెంచేదిశగా ప్రత్యేక చర్యలు దళితుడిని స్పీకర్‌ చేసిన ఘనత మాదే అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీల రాక రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో మెరుగైన భోజనం పొన్నెకల్లులో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో సిఎం చంద్రబాబు అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం. కానీ, వైకాపా...

విద్యాహక్కు చట్టం అమలుపై విచారణ

విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్‌టీఈ వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాహక్కు చట్టం అమలులో...

ముగిసిన పదో తరగతి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.టెన్త్‌ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోషల్‌ స్టడీస్‌ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు...

కేంద్రీకరణ దిశగా ప్రభుత్వం తీరు

దేశాన్ని అగాధంలోకి నెడుతున్న విధానాలు కేంద్ర ప్రభుత్వంపై సోనియా విమర్శలు ప్రస్తుత ప్రభుత్వ మూడు అంశాల ఎజెండా విద్యా రంగంలో వినాశకరమైన పరిణామాలకు దారితీస్తోందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సెంట్రలైజేషన్‌, కమర్షియలైజేషన్‌, కమ్యూనలైజేషన్‌ అనే మూడు సి… లు దేశ విద్యా విధానాన్ని శాసిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత దశాబ్దంలో అధికారాన్ని...

మహిళలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో అక్కడ అభివృద్ధి, సంక్షేమం ఉంటుందని వంజరి కుల మహిళ నాయకురాళ్ళు తెలిపారు. ఈ మేరకు తార్నాకలోని వంజరి సంఘం రాష్ట్ర కార్యాలయంలో వంజరి కుల మహిళా సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందు వాహిని సభ్యురాలు భారతీయం సత్యవాణి, పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు...

కేసీఆర్‌ హయాంలో విద్యావ్యవస్థ మెరుగు

కేంద్రగణాంకాలే ఇందుకు నిదర్శనం - మండలిలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం,...

వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవ‌కాశం మార్చి 5 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు వివరాలు వెల్ల‌డించిన ఇంట‌ర్‌బోర్డు తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌(INTER) వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ను...

ప్ర‌హారీ లేని వ‌స‌తి గృహం

అనంతగిరిలో వైద్య విద్యార్థులకు రక్షణ కరువు..! కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు అనంతగిరిలో చిరుత సంచారం వార్తతో భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు వికారాబాద్‌ జిల్లా కేంద్రం లోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కు...

పెంచిన డైట్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలి

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS