ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య
1962లో మార్గదర్శి చిట్ఫండ్ స్థాపన
1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ
ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు
తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం
శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...