Wednesday, October 29, 2025
spot_img

encroached

30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా:..

ముడుపుల మత్తులో జోగుతున్న ఎమ్మార్వో, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్..! వండర్లా ఆనుకుని విలాసవంతమైన డ్యూప్లెక్స్ విల్లాల నిర్మాణలు అక్రమ పద్దతిలో జరుగుతున్న క్రయవిక్రయాలు.. మొద్దునిద్రపోతున్న ప్రభుత్వ యంత్రాంగం..! ఆరున్నర ఎకరాలకు పర్మిషన్.. ఎనిమిదిన్నర ఎకరాల్లో నిర్మాణాలు.. రేరా అనుమతులు లేవు.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.. ప్రభుత్వ భూమిని కాపాడటంలో విఫలమైన మహేశ్వరం ఎమ్మార్వో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్.. బి.ఆర్.ఎస్. నాయకుడు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img