కోట్ల రూపాయల విలువైన ఎండోమెంట్ భూములు మాయం
అనుమతులు ఒకచోట.. నిర్మాణం మరోచోట
తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులు
మాముళ్ల మత్తులో అధికార యంత్రాంగం
మణికొండ అధికారులపై తీవ్ర ఆరోపణలు
పట్టించుకోని ఎండోమెంట్ కమిషనర్..
మున్సిపల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా..
దేవుడి మాన్యాన్ని కాపాడలంటున్న స్థానికులు
ప్రభుత్వాలు మారినా, కఠిన చట్టాలు వచ్చినా అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆస్తులను, చట్టాలను...
అందిన ఉత్తర్వుల మేరకు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ
సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయ కమిటి ఏర్పాటు
గుడి అభివృద్ధికై ముందుకు వచ్చే అందరినీ కలుపుకుంటూ పోతామన్న నూతన కార్యవర్గ సభ్యులు
భక్తులపై గౌరవం - భగవంతునిపై భయం ఈ రెండు తప్ప ఎలాంటి ఆలోచన కమిటీకి ఉండబోదన్న నూతన చైర్మన్ ఇంద్రోజు ప్రదీప్ కుమార్ చారి
ముస్తాయిదుపురా...
(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గమర్నమెంట్)
రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్
ఎండోమెంట్ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్
డివిజన్ బెంచ్ తీర్పు.. మళ్లీ సింగిల్ బెంచ్ ముందుకు రిట్ పిటిషన్
పిటిషన్ దారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం
ఇండస్ట్రీయల్కు భూములు అప్పగించిన బీఆర్ఎస్ సర్కార్
భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...
(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని సర్వే నెం. 294లోని 7ఎకరాల 22 గుంటలు మాయం)
పూజారులే అసలు దొంగలు
అక్రమ మార్గంలో ఏజీపీఏ
2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు
అమ్మకానికి పెట్టిన పంతుల్లు
పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు
దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..?
'అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి' అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు...