Monday, August 18, 2025
spot_img

endowment department

దేవుడి భూములను దోచేస్తున్న ద‌గాకోరులు

కోట్ల రూపాయల విలువైన ఎండోమెంట్ భూములు మాయం అనుమ‌తులు ఒక‌చోట‌.. నిర్మాణం మ‌రోచోట‌ తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులు మాముళ్ల మ‌త్తులో అధికార యంత్రాంగం మణికొండ అధికారులపై తీవ్ర ఆరోపణలు పట్టించుకోని ఎండోమెంట్ కమిషనర్.. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా.. దేవుడి మాన్యాన్ని కాపాడ‌లంటున్న స్థానికులు ప్రభుత్వాలు మారినా, కఠిన చట్టాలు వచ్చినా అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆస్తులను, చట్టాలను...

దేవాదాయ భూములు బిల్డర్స్ కి అప్పగింత

మాకెందుకులే అంటున్న రెవెన్యూ శాఖ అధికారులు పొంతలేని అధికారుల తీరు.. దేవాల‌య భూముల‌ను ర‌క్షించాలంటున్న స్థానికులు అక్ర‌మార్కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌ మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామంలోని గణేష్ దేవాలయానికి చెందిన విలువైన భూములు సర్వే నంబర్లు 112, 116, 125లు కనుమరుగవుతూ ఉన్నాయి. కాగా, 2015లో అప్పటి దేవాదాయ శాఖ, రాజేంద్రనగర్ ఎం.ఆర్.ఓ., డిప్యూటీ కలెక్టర్...

పాత బస్తి ముస్తాయిద్ పుర హనుమాన్ ఆలయ కమిటీ ఏర్పాటు

అందిన ఉత్తర్వుల మేరకు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయ కమిటి ఏర్పాటు గుడి అభివృద్ధికై ముందుకు వచ్చే అందరినీ కలుపుకుంటూ పోతామన్న నూతన కార్యవర్గ సభ్యులు భక్తులపై గౌరవం - భగవంతునిపై భయం ఈ రెండు తప్ప ఎలాంటి ఆలోచన కమిటీకి ఉండబోదన్న నూతన చైర్మన్ ఇంద్రోజు ప్రదీప్ కుమార్ చారి ముస్తాయిదుపురా...

ఎండోమెంట్ శాఖ‌లో ఇంటిదొంగ‌లు

సర్వే నెం.6లో 3ఎకరాల 14గుంటల టెంపుల్‌ భూమి కబ్జా అనుమతులు లేకుండానే బ‌హుళ అంత‌స్తుల నిర్మాణాలు అవినీతి అధికారుల‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వాన‌ర‌సేన‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఎండోమెంట్ అధికారుల సపోర్ట్‌.. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్‌ ఫిర్యాదు చేస్తే.. అక్ర‌మార్కుల‌కు చేర‌వేస్తున్న అధికారులు అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకొని ఎండోమెంట్‌ క‌మిష‌న‌ర్‌ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశా న్నంటాయి. ఎండోమెంట్‌, ప్రభుత్వ, అసైన్డ్‌...

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

దేవాలయ భూమి హాంఫట్

(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని స‌ర్వే నెం. 294లోని 7ఎక‌రాల 22 గుంట‌లు మాయం) పూజారులే అసలు దొంగలు అక్రమ మార్గంలో ఏజీపీఏ 2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు అమ్మకానికి పెట్టిన పంతుల్లు పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..? 'అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి' అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS