లంచం తీసుకుంటుండగా కనకరత్నం పట్టివేత
తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీ వలలో చిక్కారు. డీఈ బదిలీ విషయంలో ఆయన రూ. 50వేలు డిమాండ్ చేశారు. లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 31న కనకరత్నం పదవీవిరమణ పొందారు. అయితే, ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు...
రాహుల్ గాంధీ సందేశాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం?
తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి చరిత్ర సృష్టించింది
పార్లమెంటులో రాహుల్ గాంధీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో రిజర్వేషన్ నిబంధనలను ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన ఉన్నత పదవులను అనర్హులకు కేటాయింపు..
ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఎఫ్ఏసీ)గా ఎస్. భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అతిక్రమించడమే!
తెలంగాణ...
భాస్కర్ రెడ్డి ప్రమోషన్పై నిప్పులు చెరిగిన నిపుణులు
నచ్చినోళ్ళకి బెల్లం.. నచ్చనోళ్ళకి సున్నం
రిజర్వేషన్ల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు
సీనియారిటీకి పాతర, న్యాయం ఎవరికి?
రిజర్వేషన్లకు తిలోదకాలు, రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘిస్తారా?
తప్పుడు సీనియారిటీ వాదనలు, కప్పిపుచ్చుకోవడానికి పన్నాగాలు!
తెలంగాణ ఉద్యమ లక్ష్యం స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు.. మన ప్రాంత యువతకు నిజాయతీగా దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, ఆత్మస్థైర్యం, ఆత్మ...