Thursday, July 3, 2025
spot_img

engineering colleges

మసకబారిపోతున్న… పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు

ఓయూ పరిధిలో 44 ఎంబీఏ కళాశాలల ఇష్టారాజ్యం పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాలేజీల ఆటలు 2024 ఫిబ్రవరి నోటిఫికేషన్ సమయంలో లోపాయికారి ఒప్పందం ? ఆడిట్ సెల్ డైరెక్టర్ ను కలిసిన యాజమాన్యాలు అప్పటి వీసీ ఛాంబర్ లో చక్రం తిప్పే ఓ పర్సన్.? అతన్ని కలిస్తే నోటిఫికేషన్ అయిపోయినట్టేనా…. భారీగా డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు మూడు నెలల క్రితం నోటీసులు.. మరీ...

తెలంగాణ‌లో ఇవేం ‘మాయ’ కాలేజీలు..

42 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు ఏఐసీటీఈ, యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లతోనే బోధన 20 కాలేజీల్లో రూ.10లక్షలకు పైగా, 12కాలేజీల్లో రూ.10లక్షల లోపు డొనేషన్లు అధ్యాపకులు లేకుండా సిలికాన్ తంబ్ తో మేనేజ్ 2400 మంది విద్యార్థులకు 32 మంది అధ్యాపకులే 76 కళాశాలలో కంప్యూటర్ ల్యాబోరేటరీలు కరవు 50 వేల మంది చదివితే 5వేల మందికే...

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS