Tuesday, October 14, 2025
spot_img

EVM

ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదు..శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదని, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యనించారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొని మాట్లాడుతూ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంగ్లాండ్, అమెరికా సహ...

ఈవీఎంలను హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంది

ఈవీఎంల హ్యాకింగ్ కు గురవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయొచ్చు వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది-ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల పై తలెత్తిన వివాదం ఎలాన్ మాస్క్ వ్యాఖ్యల పై స్పందించిన భారత...

చెత్త అధికారుల వల్లే ఈ గతి!

వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజా - తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు… ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారు కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశాను ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img