Tuesday, August 19, 2025
spot_img

Fee

టీకేఆర్ కళాశాల ఫీజుల దోపిడి

ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది. బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900 మాత్రమే రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం రూ.24,100 మాత్రమే (రూ.39,000 - రూ.14,900). టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా...

జీ స్కూల్ ఫీజుల దందా..

యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ హయత్‌ నగర్‌లో స్కూల్‌ నిర్వహణ.. రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌ల్లిదండ్రులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు హయత్‌ నగర్‌ లోని జీ హై స్కూల్‌ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...

ఫీజు క‌ట్ట‌క‌పోతే ప‌రీక్ష‌లు రాయ‌నీవ్వం..

50మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన వైనం. హిప్పో క్యాంపస్‌ స్కూల్‌ యాజమాన్యం తీరుపై ఆగ్రహం.. ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే బాద్యులెవ్వరు..? విద్యార్థులు పాఠశాల ఫీజు కట్టలేదని కనీసం కనికరం లేకుండా పరీక్ష రాయాల్సిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టిన హిప్పో క్యాంపస్‌ స్కూల్‌ యాజ మాన్యం తీరు మండలంలో చర్చనీయాంశంగా...

శ్రీ చైతన్య నా.. మజాకా..!

ఇక్కడ చదువు చాలా కాస్లీ గురూ.. రూ.లక్షల్లో ఫీజులు వసూల్ ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ స‌ర్కార్ ఫీజు స్ట్రక్చర్ కేవలం రూ.1760 ఫస్ట్ ఇయర్ కు లక్షన్నర.. సెకండ్ ఇయర్ కు లక్షా అరవై పక్కా ఇంటర్మీడియట్ చదివించాలంటే రూ.4లక్షలు ఉండాల్సిందే తల్లిదండ్రుల గుండెలు గుబేల్ ఓ వైపు యాజమాన్యం వేధింపులు, మరో వైపు ఒత్తిడి ఎక్కువై పిల్ల‌ల‌ సూసైడ్ మీన మేషాలు లెక్కిస్తున్న...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS