Monday, August 18, 2025
spot_img

Filimcity

బ్రాండెడ్ వ‌ద్దు.. జ‌న‌రిక్ ముద్దు..

వైద్య లోకంలో సాగుతున్న "మోసాలు, నైతిక లోపాలు" బ్రాండెడ్ మ్యాజిక్ వెనుక దాగున్న మోసాలు! ఔషధాల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారిన వైనం డాక్టర్లు స్వార్థ ప్రయోజనం కొరకు బ్రాండెడ్ మందుల సిఫారసు భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్రాండెడ్ మందులను సిఫారసు బ్రాండెడ్ కంపెనీ ప్రలోభాలకు లొంగిపోయిన కొంతమంది డాక్టర్లు, జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు...

రామోజీరావు అంతిమయాత్ర లో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ – బ్రహ్మణి

రామోజీరావు నాకు మార్గదర్శకులు రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావు ది ఓ చరిత్ర నా లాంటి యువత కు ఆయన స్ఫూర్తి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం రామోజీరావు ది ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా రామోజీరావు సహించేవారు కాదు ఏరంగంలో చేయి...

అక్ష‌ర‌యోధుడు అస్తమయం

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు క‌న్నుమూత‌ రామోజీ అసలు పేరు చెరుకూరు రామయ్య 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్ స్థాపన 1969లో 'అన్నదాత' మాసపత్రికను స్థాపించిన రామోజీ ఈనాడు, రామోజీ గ్రూపుల ద్వారా ఎన్నో వ్యాపారాలు తెలుగు రాజకీయాలపైనా తన ప్రభావం శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు...

తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావు

ఈనాడు సంస్థ అధినేత రామోజీ రావు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై వైద్యులు రామోజీ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రామోజీ రావుకు స్టంట్ వేయగా కొద్దికాలం పాటు అయిన ఆరోగ్యాంగా ఉన్నారు. ఒకేసారి ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే...
- Advertisement -spot_img

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS