Friday, August 15, 2025
spot_img

fire accident

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుధవారం ఉదయం ఘటనా స్థలికి చేరుకున్నారు. మంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌,...

అర్ధరాత్రి హెల్తీఫై ఆసుపత్రిలో ఆర్తనాదాలు

ఆస్పత్రి మొదటి అంతస్తులు షార్ట్ సర్క్యూట్. ఐసీయూ, జనరల్ వార్డ్, ఆపరేషన్ థియేటర్ పూర్తిగా దగ్ధం. రెండు అంతస్తులో గాఢ నిద్రలో 150 మంది విద్యార్థులు. ప్రాణాలు అరచేతులో పెట్టుకొని రోడ్లమీదకి. తప్పిన పెను ప్రమాదం.. బిల్డింగ్ కు ఫైర్ సేఫ్టీ అనుమతులే లేవు. ఒకే బిల్డింగ్ లో హాస్పిటల్, భవాని నర్సింగ్ హోమ్ పేరుతో నిర్వహణ. అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో.? అది...

పార్క్‌ హయత్‌లో తప్పిన ముప్పు

వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో హోటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. నగరంలోని బంజారాహిల్స్‌ పార్క్‌హయత్‌లో సోమవారం ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు...

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్‌లోని రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు...

చర్లపల్లి పారిశ్రామిక వాడ అగ్ని ప్రమాదంపై అనుమానాలు

సర్వోదయ సాల్వంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్‌ కోసమేనా? అగ్ని ప్రమాదంపై చట్టపరమైన చర్యలు తప్పవు కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి యాదవ్‌ ఆదివారం కాకుండ.. పని రోజు మంగళవారం సెలవు ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి ప‌రిశ్ర‌మ అగ్ని ప్రమాదంకు గురైతే యాజమాన్యం పట్టించుకోక పోవడానికి కారణాలేంటి ? చర్లపల్లి పారిశ్రామిక వాడలోని సర్వోదయ సాల్వంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రసాయన...
- Advertisement -spot_img

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS