Friday, October 3, 2025
spot_img

frauad

తవ్వేకొద్దీ బయటపడుతున్న చిత్రపురి అవినీతి

చిత్రపురి అవినీతి కేసులో మరో 05 కేసులు నమోదు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 5 క్రిమినల్ కేసులు నమోదు అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని హెచ్చరించినపట్టించుకోని అధికారులు దానికి ఫలితమే నాన్ బెయిలబుల్ కేసులు పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్న బాధితులు హైదరాబాద్ లో ఎంతో...

మెడ్ ప్లస్ మెగా మోసం

అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్ సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్ రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైస‌లకు విక్రయం 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ ద‌గా కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైస‌లకు తగ్గించిన సంస్థ అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్ చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్ కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ " న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్ రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img