వివాదాల సుడిగుండంలో 'ఇందూ' ప్రాజెక్టులు
నయా దందాకు తెరలేపిన ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ
బుకింగ్ల పేరుతో లక్షల్లో వసూళ్లు..
త్వరలో రిజిస్ట్రేషన్స్ అంటూ బుకాయింపు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
గతంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందూ ప్రాజెక్టుల విషయంలో మరోసారి మోసాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని...
రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్గా మార్చేశాడు. రామాలయ ప్రసాదం పంపిణీ పేరుచెప్పి లక్షలాది మంది భక్తులను మోసం చేశాడు. రూ.51కే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నాడు....
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ పేరుతో మారంగంటి రాజేందర్ రెడ్డి, మారంగంటి ప్రవీణ్ రెడ్డిలు భారీ మోసం
బ్యాంక్లరను మోసగించిన బడా మోసగాళ్లు..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సరికొత్త మోసం
సర్వే నెం.584కి బదులు 581/1ని చూపిన వైనం
సర్వే నెం.581/1లో ప్రభుత్వ భూమిగా తేటతెల్లం
ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా లోన్ మంజూరు
రూ.8కోట్లు తీసుకొని ఎగ్గొటిన మారంగంటి కుటుంబ సభ్యులు
ప్రభుత్వ...
ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో
నకిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్ గా కొనసాగింపు
ప్రభుత్వ ఖజానాకు నిండా ముంచుతున్న వైనం
ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి
నాణ్యతలేకుండా, సగం పనులు చేసిన పూర్తి బిల్లులు వసూలు
బ్యాంక్ గ్యారెంటీలో సైతం మోసాలకు పాల్పడ్డ అపరమేధావి
బోగస్ గ్యారెంటీలతో బొల్తా కొట్టించి, కాంట్రాక్టర్లు పొందిన కళ్యాణ్
'వడ్డించేవాడు మనవాడైతే...
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...