ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ కీలక చర్యలు చేపట్టింది. ఇరాన్లో ఉన్న మన దేశస్తులను ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటి బ్యాచ్లో భాగంగా 100 మంది భారతీయులు ఇప్పటికే టెహ్రాన్ నుంచి బయలుదేరారు. వాళ్లంతా ఆర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మెనిస్థాన్, అఫ్గనిస్థాన్ మీదుగా ఇండియాకి చేరుకుంటారని తెలుస్తోంది.
ఇరాన్లో భారతీయ...
భయాందోళనలో స్థానిక ప్రజలు
నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్లోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురు...