Friday, July 4, 2025
spot_img

g7 summit

రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీ7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని మార్క్ జే కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు....

ప్రపంచ శాంతికి శ్రీకారం చుట్టండి..

జి7 దేశాలకు దీటుగా రష్యా,చైనా ఉత్తర కొరియా బంధం..జి 7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దాం అనుకుంటేపుతిన్,కిమ్ సమావేశంలో జి7 కూటమికి హడలు,ప్రపంచానికి ఏమోభయాందోళన..అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి,అడ్డుకట్ట వీరి ఇద్దరికలయిక ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలకు నూతన ఉత్తేజం..అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక రష్యా,ఉత్తరకొరియా,చైనా స్నేహం..ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి,త్వరిత...

మా డిమాండ్లను అంగీకరిస్తే, తక్షణమే యుద్దం ఆపేందుకు ఆదేశిస్తా

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ తో సంధికి తాము సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.అయితే కొన్ని షరతులు విధిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా సైనికులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రేయిన్ వదులుకోవాలని,నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తాము డిమాండ్ చేసిన ఈ షరతులను అంగీకరిస్తే తక్షణమే...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS