Friday, June 6, 2025
spot_img

gangula kamalakar

కరీంనగర్‌ నుంచి రాజకీయ విమర్శలు బంద్‌

అభివృద్ది గురించే మాట్లాడుతానన్న బండి ఇప్పటినుంచి కరీంనగర్‌లో రాజకీయ విమర్శులు చేయనని అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ...

కరీంనగర్ రుణం తీర్చుకుంటా: కేంద్రమంత్రి బండిసంజయ్

కరీంనగర్ ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.ఆదివారం కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయిన కార్పొరేటర్లను సన్మానించారు.ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ,కరీంనగర్ రుణం తీర్చుకుంటానని తెలిపారు.కరీంనగర్ నాకు జన్మభూమి,ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు తెచ్చే బాధ్యత తనదేనని అన్నారు.కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి పొన్నం...
- Advertisement -spot_img

Latest News

’లక్ష్మీ నరసింహా’ రీరిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం

కొత్తగా యాడ్ చేసిన ‘మందేసినోడు’ సాంగ్ ఫ్యాన్స్, ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది: ప్రెస్ మీట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్ గాడ్ అఫ్ మాసెస్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS