పల్నాడు జిల్లా యోగా స్ఫూర్తితో పరవశించింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడు ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎఫ్ఓ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి,...
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్లోని...