గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం
సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా?
పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన అధికారులు.
అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీసర్స్
అధికారులకు ముడుపులు, జీహెచ్ఎంసీ ఖజానాకు తూట్లు.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం!
అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్
సామాన్య పౌరులు పన్ను కట్టడంలో ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంటి ముందు ధర్నాలు, ఆస్తుల...
కూకట్పల్లి జోనల్ కార్యాలయంలోని, మూసాపేట సర్కిల్లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్తి మ్యుటేషన్ పత్రాల ఇచ్చేందుకు ఓ వ్యక్తిని వేధించిన సీనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ముట్టడి జరిపి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీకి...
భాస్కర్ రెడ్డి ప్రమోషన్పై నిప్పులు చెరిగిన నిపుణులు
నచ్చినోళ్ళకి బెల్లం.. నచ్చనోళ్ళకి సున్నం
రిజర్వేషన్ల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు
సీనియారిటీకి పాతర, న్యాయం ఎవరికి?
రిజర్వేషన్లకు తిలోదకాలు, రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘిస్తారా?
తప్పుడు సీనియారిటీ వాదనలు, కప్పిపుచ్చుకోవడానికి పన్నాగాలు!
తెలంగాణ ఉద్యమ లక్ష్యం స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు.. మన ప్రాంత యువతకు నిజాయతీగా దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, ఆత్మస్థైర్యం, ఆత్మ...
కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కార్పోరేటర్లు, బిఆర్ఎస్ నేతల ధర్నా
అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పి జె ఆర్ ఫ్లై ఓవర్ నేడు శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్...
(కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ)
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూతవేటులో భూ కబ్జా
కళ్లు మూసుకున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు!
అనుమతులు ఒకచోట, నిర్మాణం మరోచోట
నిర్మాణ సంస్థ పై చట్ట ప్రకారం చర్యలు శూన్యం !
మాముళ్లమత్తులో జోగుతున్న ప్రభుత్వ అధికారగణం
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు అతి సమీపంలో, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ...
విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ
రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని...
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో జరుగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. బల్దియాలో 23 వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను గుర్తించారు. ఈ ముఠాను నార్సింగి మునిసిపాలిటీలో పట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 22,906 తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జీహెచ్ఎంసీ క్యాన్సిల్ చేసింది. ఇందులో బర్త్ సర్టిఫికెట్లు 21,001...
దిల్సుఖ్నగర్ ట్రాఫిక్ రద్దీ, రోడ్డును మింగేసే భారీ అక్రమ నిర్మాణం..
ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా, రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతులతో భారీ కమర్షియల్ నిర్మాణం..
మాస్టర్ ప్లాన్ పట్టణ ప్రణాళికకు విగాథం కలిగిస్తున్న జిహెచ్ఎంసి చార్మినార్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..
చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింగ్ రావు భారీ ముడుపులు తీసుకునివ్రాతపూర్వక ఫిర్యాదులను తొక్కి...