హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ జరిగింది.
అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపిన జిహెచ్ఎంసి కమీషనర్
ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) రికార్డ్ స్థాయిలో అద్భుతమైన వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించిందని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అన్నారు. 2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు బాగా పని చేశారని...
ఎల్.బీ. నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం
నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ..
ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు అనుమతులు
టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని దురదృష్టకరం..
దీన్ని అలుసుగా చేసుకుని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని...
అయినా సార్ పై చర్యల్లేవ్.?
జీహెచ్ఎంసీ కమిషనర్ సైలెంట్ వెనకా.?
ప్రభుత్వం పరువు తీస్తున్న సనావుద్దీన్
జీహెచ్ఎంసీలోనే బిగ్ఎస్ట్ కరప్షన్ పర్సన్
ఎన్నో తప్పులు.. మరెన్నో ఆరోపణలు
డిప్యూటేషన్ పై వచ్చి పెత్తనం చెలాయింపు
మాతృశాఖకు పంపినా.. కుర్చీ వదలని సనావుద్దీన్
ఓ పొలిటికల్ లీడర్ అండతో దర్జాగా కొలువు కంటిన్యూ
లెస్ 25%కి పని చేస్తామంటే లెస్ 1శాతం వారికి కాంట్రాక్ట్
జీహెచ్ఎంసీకి లెస్ 24శాతం...
లక్షల రూపాయల ప్రజాధనం వృధా…
జిహెచ్ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..?
మల్కాజిగిరి డివిజన్ భవాని నగర్ బస్ స్టాప్ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు..
ప్రజాధనంతో జిహెచ్ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం...
జాడ లేకుండా పోయిన జోనల్ కమిషనర్..
కాంగ్రెస్ హయాంలో కానరాని ప్రజా పాలన.. !
రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు..
వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు..
తీసుకున్నది స్టిల్ట్ ప్లస్ టు పరిమిషన్.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు
ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు..
కాప్రా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాస్తా బీఆర్ఎస్. కార్పొరేటర్ పార్టీ ఆఫీస్ గా...
కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన మలక్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
మలక్పేట్ సర్కిల్ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న డిప్యూటి కమిషనర్
స్వార్థ ప్రయోజనాల కోసం రిలీవ్ అయిన జవాన్లను విధుల్లోకి తీసుకోని వైనం
డిప్యూటి కమిషనర్పై చర్యలు తీసుకోవాలంటున్న ఉద్యోగ సంఘ నాయకులు..
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ..
జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను...
జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు
మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ
చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు
డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట
కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం
నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు
జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త
సొంత డిపార్ట్ మెంట్ కు...