అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ..
అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి..
వేల గజాల్లో ప్లాట్ ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్..
మైనింగ్ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...
ఇండియన్ అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ మళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ను...