మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
2,500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం
అక్రమ నిర్మాణాన్ని సక్రమమం చేసే పనిలో కమిషనర్
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ పనులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు
ప్రభుత్వ...
గండిపేట్ మండలంలో కోట్ల విలువైన భూమి కబ్జా
కోకాపేట సర్వే నెంబర్ 100, 109లో భూ కబ్జా
సుమారు 30 ఎకరాల భూమి మాయం
ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్
కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి
నార్సింగి మున్సిపల్ కమిషనర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమతులు
గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు
కబ్జాకోరులకు...
ఎల్.బీ. నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం
నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ..
ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు అనుమతులు
టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని దురదృష్టకరం..
దీన్ని అలుసుగా చేసుకుని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని...
జీ.హెచ్.ఎం.సి. ఎల్బీనగర్ జోన్, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పరాకాష్ట..
ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి రూ. 10 లక్షలు లంచం తీసుకొని అనుమతులు మంజూరు..
టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని అలుసుగా చేసుకున్న వైనం..
అదే పనిగా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు..!
ఎల్బీనగర్ జోన్...
అక్రమార్కులకు డిప్యూటి కమిషనర్ అండ.?
సారూ ప్రభుత్వ భూమిని కాపాడరూ! అనే శీర్షికతో ఆదాబ్ లో కథనం
రాజేంద్రనగర్ లో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వ స్థలం కబ్జా
సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు
కమ్యూనిటీ హాల్ కు కేటాయించాం, జీహెచ్ఎంసీ కస్టడీలో ఉందన్న తహసీల్దార్
డిప్యూటి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా లైట్ తీసుకున్న వైనం
ఇదేమంటే కాంపౌండ్ వాల్ కడుతున్నామంటూ...