గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా, జగదేవపూర్ మండలంలో శుక్రవారం రోజున చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కేతోజు సోమాచారి (55) పీర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని నెలల నుండి సోషల్ ఉపాధ్యాయుడుగా విధులను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రోజున కూడా ఉదయం పాఠశాలకు...
మృగశిర కార్తె రానే వచ్చింది. రైతుల ఇంట పండగ వాతావరణం నెలకొంది. దుక్కి దున్ని పంట పెట్టేందుకు రైతన్న సిద్ధమవుతూ ఉన్నాడు. విత్తనాల కొనుగోలులో సతమతం అవుతున్నాడు. రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో.. రైతన్నలు ఆశతో సర్కారు వైపు చూస్తున్నారు. దొర పాలనలో దగా...
ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...
సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...
ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్
ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి...