సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం నూతనకల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...