అమెరికాలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి.ఓ నైట్ క్లబ్ లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా,16 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటన...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...