అమెరికాలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.తాజాగా మిస్సిస్సిప్పి రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పులు జరిగాయి.ఓ నైట్ క్లబ్ లో ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా,16 మంది గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.సమాచారం అందుకున్న పోలీసులువెంటనే ఘటన...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...