భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన డల్లాస్లో తమ నూతన చాప్టర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ప్రపంచవ్యాప్త వైశ్య వ్యాపారవేత్తల ఏకీకరణలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ ముందడుగు కేవలం భౌగోళిక విస్తరణ...
ఇంగ్లాండ్తో తొలి వన్డేలో విజయం
సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్పై...