వ్యాధి సోకి చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి బర్డ్ ప్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ప్లూ వైరస్ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్ ప్లూ సోకి మరణించిందని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. గత నెల 4వ తేదీన జ్వరం,...
తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరిక
అగ్ర రాజ్యం యూఎస్కి చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తైవాన్పై చైనా సైనిక...