కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హిమాచల్ప్రదేశ్లో సిమ్లాలో ఉన్న ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోనియాగాంధీ హాస్పిటల్లో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రధాన సలహాదారు (మీడియా) నరేష్ చౌహాన్ పేర్కొన్నారు.
స్వల్ప...
హిమాచల్ ప్రదేశ్ లో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వరద ఉదృతి పెరిగింది.మరోవైపు సహన్,సంధోల్,నాగోత్ర,దౌలాకువాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.దింతో ఎక్కడిక్కడ రోడ్లు,వంతెనలు దెబ్బతిన్నాయి.సహన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.ఇంకా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
భారీ వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.మరోవైపు క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం కులులోని నిర్మంద్ బ్లాక్,మాలానా,మండి జిల్లాల్లో క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది.దింతో ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగింది.క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో కులు - మనాలి హైవే పూర్తిగా దెబ్బతింది.దింతో...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...