50మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన వైనం.
హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం..
ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..
విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే బాద్యులెవ్వరు..?
విద్యార్థులు పాఠశాల ఫీజు కట్టలేదని కనీసం కనికరం లేకుండా పరీక్ష రాయాల్సిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టిన హిప్పో క్యాంపస్ స్కూల్ యాజ మాన్యం తీరు మండలంలో చర్చనీయాంశంగా...
గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున నిధులు
ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు
ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...