కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
జన గణన, కుల గణన 2027లో జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 2 దశల్లో జరగనుంది. మొదటి దశలో హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి హౌజ్ లిస్టింగ్ చేపట్టనున్నారు. రెండో దశలో 2027 మార్చి నుంచి మిగిలిన ప్రాంతాల్లో జన,...
కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరిక
అశ్లీల కంటెంట్ని ప్రసారం చేస్తున్న యాప్లపై కేంద్రం కొరడ ఝుళిపించింది. ఉల్లు, ఎఎల్టిటి సహా 24 యాప్పై కేంద్రం నిషేధం...