వంట గ్యాస్ ధర తగ్గింది. వాణిజ్య అవసరాలకు వాడుకునే ఎల్పీజీ రేట్లను చమురు సంస్థలు సవరించాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో నిత్యం ఈ సిలిండర్లను వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తగ్గిన రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి....
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) మంగళవారం స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంది.దాదాపు 5.5 లక్షల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ సుస్థిరత పట్ల దాని నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలైట్ చేసింది. 'పంచతత్వ కా మహారత్న' అనే థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో,గత 50 ఏళ్లలో (హెచ్..పి.సి.ఎల్) పునాది మరియు వృద్ధికి ప్రతీకగా నిలిచిన...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...