Sunday, June 1, 2025
spot_img

Huge Scam

తిరుమల తులాభారం కానుకల గోల్‌మాల్‌

గత వైకాపా హయాంలో కాజేశారు టిటిడి సభ్యుడు భాను ప్రకావ్‌ రెడ్డి ఆరోపణ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని, కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన...

అవినీతి అధికారికి రెడ్‌కార్పెట్‌

రూ.20కోట్ల నిధులు కాజేసిన గ‌డ‌ల శ్రీనివాస రావుకి వాలంట‌రీ రిటైర్‌మెంట్ ఎలా..? కేంద్రం ఇచ్చే ఎన్‌హెచ్ఎం నిధులు మాయం సుమారు రూ.20కోట్ల 40లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్ట‌ర్‌ ఐఈసీ ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండానే నిధులు స్వాహా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు దర్యాప్తులో ఐఈసీ మెటీరియల్ పేరిట నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారణ గడలను వెనకేసుకొచ్చిన అప్పటి...
- Advertisement -spot_img

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS