Thursday, July 10, 2025
spot_img

hyderabad

ఉత్తమ కమీషనర్ ఎట్లాయే..?

పీర్జాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగున అక్రమాలను ఆపలేని కమీషనర్. పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి. రోడ్లన్నీ గుంతలమయమే…నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీకై మురుగు నీరు రోడ్లమీదకి.. పార్కులు, రోడ్లు కబ్జాలు, చెరువులు, సర్కార్ భూములకు మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు. అక్రమ నిర్మాణం అంటూ మూనెల్ల క్రితమే కూల్చివేత - ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశ. మేడ్చల్...

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత,స్పదించిన నాగార్జున

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత పై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు.కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షను కూల్చివేయడం బాధాకరమని తెలిపారు.తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేశారని విమర్శించారు.చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.కనీసం కూల్చివేతలకు ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.కూల్చివేత పై గతంలో కోర్టు స్టె ఇచ్చిందని,కేసు కోర్టులో...

ఏ చెరువు ఎక్కడ కబ్జా అయిందో కేటీఆర్ కు తెలియదా..

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను...

డైవర్షన్ పాలిటిక్స్

రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు"ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోనితీరుతో..స్వేచ్ఛ...

మళ్ళీ కలిసిన “ఏటో వెళ్ళిపోయింది మనసు” జోడీ

నేచురల్ స్టార్ నాని,టాలీవుడ్ బ్యూటీ సమంతా గురువారం అనుకోకుండా కలిశారు.ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" చిత్రంలో నటిస్తున్నాడు.ఆగస్టు 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.అయితే హిందీ ప్రామోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళ్తుండగా విమనశ్రయంలో సమంతా కలిసింది.ఈ కలయికను సమంతా తన మొబైల్ లో చిత్రకరించి,స్వీటెస్ట్ సప్రయిజ్ టుడే...

బ‌రితెగించిన పంచాయ‌తీరాజ్‌ అధికారులు

(మొయినాబాద్ మండ‌లంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు) యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్య‌ద‌ర్శులు పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి నిర్మాణ పనులు పూర్త‌వుతున్న ప‌ట్టించుకోని అధికారులు అవినీతి అధికారులపై పంచాయ‌తీ రాజ్ క‌మీష‌నర్...

చదువే కాదు సామాజిక బాధ్యతనూ నేర్పాలి

పరోపకారం చేయని జీవితం.. వ్యర్థమైనవి అంటారు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద. మనిషి అనేవాడు రూపంలో, జ్ఞానంలో, సంపదలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ గుణం, వినయం, ఉపకార భావన, మానవతా విలువలు లేకపోతే ఆ మనిషి అధముడే. నేర్చుకున్న జ్ఞానం మనిషికి ఉపాధిని ఇవ్వడమే కాదు.. తన వ్యక్తిత్వం ఉన్నతంగా రూపుదిద్దుకోవడానికి, సమాజం...

రాష్ట్రంలో 50 శాతం రుణమాఫీ కూడా పూర్తికాలేదు

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి...

కవితకు మళ్ళీ నిరాశే,బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS