డ్రగ్స్ ఫేడ్లర్ మస్తాన్ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి...
బంగారం ధర మళ్ళీ పెరిగింది.సోమవారం బంగారం ధర రూ.270కి పెరిగింది.హైదరాబాద్ తో పాటు విజయవాడ,వైజాగ్,బెంగుళూరు,ముంబై 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64700 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70580 వద్ద ఉన్నాయి.ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరలు రూ.250 నుండి రూ.270 కి పెరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకుకు భరోసా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.,ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమాల్ అని ఎద్దేవా చేశారు.ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని...
కస్టమర్స్ ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ దిట్ట
ప్రముఖ సినీనటులతో ప్రమోషన్స్
వందల మంది ఏజెంట్లతో దందా
ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన
అసలు వీరు అమ్మిన ప్లాట్స్ కి పర్మిషన్..రేరా అప్రూవల్ ఉందా.?
ఉంటె డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు..??
ఎస్ఎల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న అక్రమాలను వెలుగులోకితీసుకువచ్చిన "ఆదాబ్ హైదరాబాద్" దినపత్రిక
సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల.ఈ...
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం
పట్టుబడిన బంగారం ధర రూ.కోటి
ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి...
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శివ నర్సింగ్ హోమ్ సీజ్…
నాచారంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్న శివ నర్సింగ్ హోమ్ ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు( డిఎంమ్ హెచ్ ఓ) సీజ్ చేశారు.బుధవారం నాడు ఆదాబ్ హైదరాబాద్ లో ప్రజలతో చెలగాటమాడుతున్న శివ నర్సింగ్ హోమ్ కథనానికి జిల్లా...
ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు
అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు
నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే
బీఆర్ఎస్ పని అయిపోయింది
బీఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు
కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు
మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...
రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు
గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు
మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు
ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు
మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...
బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లలో యధేచ్చగా అవినీతి
నాలుగున్నరేళ్లుగా అక్రమాలతో పయనించిన కార్పొరేటర్లు మారేనా.?
పెండింగ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
ఖాళీ ఖజానాతో ముందుకు సాగేనా
అభివృద్ధి పనులతో మన్ననలు పొందుతారా
అవినీతికి పాల్పడి ప్రజలతో ఛీకొట్టించుకుంటారా.!
గత ఎనిమిది నెలలుగా పీర్జాదిగూడ మేయర్ పీఠం ఎట్టకేలకు శుక్రవారం రోజున తెరపడింది. మేయర్ జక్కా వెంకట్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం...
మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
ఆరో...