బీబీజీ చైర్మన్, ఎండీ మల్లికార్జున రెడ్డి
బాలికలకు నాణ్యమైన విద్య అందలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ మల్లికార్జున రెడ్డి తెలిపారు.బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలో ఓం కన్వెన్షన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి రాశి సింగ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.బీబీజీ...
ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది
ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే
మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది
గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...
అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను...
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.శిల్పంచిత్రలేఖనం,డిజైన్,సంగీతం,రంగస్థలం,నృత్యం,జానపదం,తెలుగు,చరిత్ర-పర్యాటకం,భాషాశాస్త్రం,జర్నలిజం,జ్యోతిషం,యోగ తెలుగు విశ్వవిద్యాలయం పిజి,యుజి,పీజీ డిప్లొమా,డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైంది.పూర్తీ చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 09-08-2024 వరకు,ఆలస్యరుసుముతో 19-08-2024 లోగ సమర్పించాలని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పేర్కొన్నారు.
నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్దంగా డోనేషన్ల వసూలు చేస్తున్న యాజమాన్యం
ఒక్కొ సీటుకు లక్షలాది రూపాయల వసూలు
పేద పిల్లలకు భారంగా మారిన ఇంజనీరింగ్ విద్య
కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్
పేదోడి పిల్లలు చదువుకునేందుకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బతుకు భారమైన ఈ రోజుల్లో ఏదో...
రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా
రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి
కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి...
సీఎం రేవంత్ రెడ్డి
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...
2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...
జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది.
ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...