Friday, July 4, 2025
spot_img

hyderabad

ఖానామేట్ లో కోట్లు వ్యాపారం

ప్రభుత్వ, అసైన్డ్ భూమిపై నిర్మాణ సంస్థల పాగా నాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని కబ్జా పదో పరకో ఇచ్చి లాగేసుకున్న జి.అమరనాథ్ రెడ్డి నిర్మాణ అనుమతుల కోసం అధికారులకు ముడుపులు హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉండడంతో పెద్ద నిర్మాణాలు అపార్టమెంట్ల కట్టి కోట్లకు విక్రయిస్తున్న వైనం శ్రీమంజునాథ, మహాలక్ష్మి కన్సస్ట్రక్షన్ సంస్థలకు అడ్డు అదుపులేదు కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది అండదండలతో...

నేడు స్వరం కల్తీ మయం

కల్తీ కల్తీ కల్తీనేడు స్వరం కల్తీ మయంప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం యే వస్తువు చూసిన కల్తీ మయంకల్తీ పదార్థాలు వాడకంతోఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం..కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్నఏం తాగలన్న అంతా కల్తీ...

మంచినీటి మాఫియా..!!

నగరంలో జలం బంగారం అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు.. జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్‌...

శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం

హైదరాబాద్‎లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో బ్యాంకాక్ నుండి హైదరాబాద్‎కు వచ్చిన ఇద్దరు మహిళాల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళాలను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ నుండి పాములు తీసుకొని వస్తున్న మహిళలను...

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‎పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అధికారులు స్వాగతం పలికారు. నేడు, రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాద్...

రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వ ప్రసాద్‌ రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వ ప్రసాద్‌ (ఐపీఎస్) అన్నారు. వాహన ప్రమాదాల నివారణను దృష్టిలో పెట్టుకొని నగరంలోని పలు డివిజన్లలో ట్రాఫిక్‌ పోలీసుల అధ్వరంలో, రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈనెల 01...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...

బన్సల్ బరితెగింపు..!

ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యాసంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు బొక్క బోర్లా పడ్డ స్టూడెంట్స్ పేరెంట్స్ అధికారుల కనుసన్నల్లోనే అంతా కనీస వసతులు, జాగ్రత్తలు కరవు డీఐఈఓ ఎంక్యా నాయ‌క్ అండతోనే యవ్వారం విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించిన బన్సల్ క్లాసెస్ యాజమాన్యం విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీజేఎస్ అధ్యక్షుడు...

దివిస్‌ ల్యాబ్స్‌ ఓ పాపాల పుట్ట ..

( దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌, మాజీ కలెక్టర్ అనితా రాంచంద్రన్‌ అవినీతి లెక్క తేల్చండి ) దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడి 100 కోట్ల అవినీతి అక్రమాస్తులపై విచారణ జరిపించండి దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా కమిటి నివేదికలో అనితారాంచంద్రన్‌ ఒత్తిడి.. గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ నిర్మాణాలు ఎందుకు ఆపలేదు. అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి 16 కోట్లు...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS