Saturday, July 5, 2025
spot_img

hyderabad

ఆందోళనలు విరమించి, పరీక్షలకు సిద్ధం కావాలి

గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో...

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయాలి

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్‎మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో...

ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై సంయమనం పాటించాలి

డీజీపీ జితేందర్ గ్రూప్ 01 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరసన పేరుతో ఎవరైనా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే...

కేంద్రమంత్రి బండి సంజయ్‎ని అడ్డుకున్న పోలీసులు

గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‎ని పోలీసులు అశోక్‎నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‎నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‎నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...

పబ్‎లో అసభ్యకరమైన నృత్యాలు, 40 మంది మహిళలు అరెస్ట్

హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహీల్స్ లోని టాస్ పబ్‎లో యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 100 మంది యువకులతో పాటు 42 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను ఆకర్శించేందుకు...

పోలీస్‎శాఖలో స్పెషల్ బ్రాంచ్ ఎంతో కీలకం

స్పెష‌ల్ బ్రాంచ్ సిబ్బంది నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాలి క్షేత్ర‌స్థాయిలో స‌మాచారం సేక‌ర‌ణ‌పై దృష్టి సారించాలి హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ పోలీస్‎శాఖలో నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకం అని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ అన్నారు. శుక్రవారం హైద‌రాబాద్ కమిషనరేట్ ప‌రిధిలోని ఏడు జోన్ల స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ...

మియాపూర్ లో చిరుత సంచారం

హైదరాబాద్ మియాపూర్ లో చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత కనిపించిందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు చిరుత కోసం గాలిస్తున్నారు.

స్కిల్ యూనివర్శిటీకి రూ.100 కోట్ల విరాళం అందించిన ఆదాని గ్రూప్

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం...

హైదరాబాద్‎లో 700 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం

హైదరాబాద్ లో 700 కిలోల కుళ్లిన చికెన్‎ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్రకాశ్ నగర్ లో ఆహార భద్రత టాస్క్‎ఫోర్స్ అధికారులు బాలయ్య చికెన్ సెంటర్ లో తనిఖీలు నిర్వహించారు. కుళ్లిన కోడి మాంసంను పలు ఫాస్ట్‎ఫుడ్ సెంటర్లకు, మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS