Sunday, May 18, 2025
spot_img

india

మూడో రోజు ముగిసిన ఆట,చెలరేగిపోయిన భారత్ బ్యాటర్స్

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు బ్యాటర్స్ చెలరేగిపోయారు.రిషబ్ పంత్ (109;128 బంతుల్లో 13 ఫోర్లు,04 సిక్స్లు), శుభ్‎మన్ (119-176 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్స్ లు) సెంచరీలు చేశాడు.కేఎల్ రాహుల్ (22-19 బంతుల్లో 04 ఫోర్లు)...

కాలుష్య కోరల్లో భారతీయుల ప్రాణాలు

పర్యావరణ కాలుష్య సంక్షోభంతో ప్రజారోగ్యం గాల్లో దీపం అవుతున్నదని,లక్షల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్’‌ ప్రచురించిన ‘పొల్యూషన్‌ అండ్‌ హెల్త్‌ : ఏ ప్రొగ్రేసివ్‌ అప్‌డేట్‌’ అనే పరిశోధనా వ్యాసం కఠిన వాస్తవాలను వివరిస్తున్నది. ఐరాస వివరణ ప్రకారం పర్యావరణ విచ్ఛిన్న మానవ వ్యార్థాల కారణంగా నేల,నీరు,గాలి నాణ్యత పడిపోతున్నాయని...

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ...

బంగ్లాతో తొలి టెస్టు,భారీ స్కోర్ దిశగా టీం ఇండియా

చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‎లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్‎కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88...

సత్తా చాటేందుకు బంగ్లా సిద్ధంగా ఉంది:నహీద్ రాణా

టెస్టు సిరీస్‎లో భారత్‎తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్‎లో కష్టపడితేనే మ్యాచ్‎లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్‎ను...

ఆజ్ కి బాత్

78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...

భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా బాంగ్లాదేశ్ ప్రజలు

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై...

ఏ నిరుద్యోగి యాచకుడు కాదు?

మన దేశంలో, రాష్ట్రంలోచట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటంఅతడు /ఆమె తప్పు కాదు?మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కిఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!ఉద్యోగ,ఉపాధి కల్పన "సార్వత్రిక హక్కుగా"పార్లమెంటులో చట్టం చేయాలిరాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలిఏ నిరుద్యోగి యాచకుడు కాదు?జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతకుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనానిరు(పేద)ద్యోగ పెనుభూతాన్నిదేశం నుండి తరిమివేయాలిచర్చ...

పేదవాడి బ్రతుకులు మారే చట్టాలు రావాలి..

సెక్షన్లు తగ్గించే కొత్త కొత్త చట్టాలు కాదు సారు..!!పేదవాడి బ్రతుకులు మారే చట్టాలను రూపొందించండిస్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి..గల్ఫ్ బాధితులు సమస్యల కృషికి చట్టాలను తెండికార్మికుని,కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తెండి..ఏ వ్యవస్థలోనైనా,సంస్థలోనైనా దళారుల ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి ప్రైవేట్...

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS