భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ సైనికులు (సోల్జర్స్), నావికాదళ నావికులు (సెయిలర్స్), వైమానిక దళ ఏయిర్మెన్ త్యాగాల పునాదులు ఊపిరులూదుతున్నాయి. మన త్రివిధ దళాలకు చెందిన సాయుధ బలగాల అంకితభావం, నిబద్ధత, విధి నిర్వహణ, దేశభక్తి, క్రమశిక్షణ, ప్రాణాలకు తెగించి పోరాడటం, ధైర్య శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ...
భారత వైమానిక దళ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ వాయుభవన్ లో ఆదివారం బాధ్యతలు చేపట్టారు.రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.తేజిందర్ సింగ్ 1987లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ బ్రాంచ్ లో ఎంపిక అయ్యారు.జమ్మూకశ్మీర్ లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాకుండా తేజిందర్ సింగ్ ఇండియన్ ఎయిర్...
రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్గా...