ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాయబార కార్యాలయాన్ని తరచూ సంప్రదిస్తూ ఉండాలని తెలిపింది. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దని కోరింది. ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్ను ఫాలో...
రేపు ఏసీపీ ఎదుట టీపీసీసీ చీఫ్ వాంగ్మూలం
2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
పోలీసుల అభ్యర్థన మేరకు హాజరుకానున్న మహేశ్ గౌడ్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్...