రాబోయే కాలంలో 20లక్షల ఇండ్లు కట్టి తీరుతాం
పేదవాడికి అండగా ప్రభుత్వం పనిచేస్తుంది
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు రూ.11వేల 600 కోట్లు మంజూరు
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, రాబోయే కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టి...
మొత్తం 18,180 మందికి రూ. 6వేల చొప్పున జమ
తెలంగాణలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు జమ అయ్యాయి. జనవరి...
పారదర్శకంగా గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక
త్వరలో సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం
రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇండ్ల...