Wednesday, June 25, 2025
spot_img

indiramma houses

కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

నాడు వాసాలమర్రిలో కేసీఆర్ ఇండ్లు కూల్చి గ్రామాన్ని ఆగం చేస్తే..నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుంది.ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లో ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, భువనగిరి ఎం.పి Chamala Kiran Reddy గారు, భువనగిరి ఎమ్మెల్యే Anil Kumar Reddy Kumbam గారు, జిల్లా కలెక్టర్...

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

రాబోయే కాలంలో 20లక్షల ఇండ్లు కట్టి తీరుతాం పేదవాడికి అండగా ప్రభుత్వం పనిచేస్తుంది విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల స్థాపనకు రూ.11వేల 600 కోట్లు మంజూరు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, రాబోయే కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టి...

నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల‌లో తొలి ప్రాధాన్యం

దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికుల‌కు పెద్ద‌పీట‌ పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బ‌లోపేతం ల‌బ్ధిదారు ఆస‌క్తి చూపితే అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి అనుమ‌తి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య...
- Advertisement -spot_img

Latest News

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS